Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈతకొలనులో మునిగి భారత సంతతి కుటుంబ సభ్యుల మృతి

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:30 IST)
అమెరికాలో ఘోరం జరిగింది. ఇంటిలో ఉన్న ఈత కొలనులో మునిగి భారత సంతతి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 62 యేళ్ల భ‌ర‌త్ ప‌టేల్‌, ఆయ‌న 33 యేళ్ళ కూతురు నిషా ప‌టేల్‌, 8 యేళ్ళ మ‌నుమ‌రాలు ఉన్నారు. మిడిల్‌సెక్స్ కౌంటీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చనిపోయినవారంతా ఇటీవలే ఆ ఇంట్లోకి వ‌చ్చిన‌ట్లు స్థానికులు తెలిపారు. 
 
ఇంట్లో నుంచి అరుపులు వినిపించ‌డంతో తాము పోలీసులకు స‌మాచార‌మిచ్చామ‌ని, పోలీసులు వ‌చ్చి ముగ్గురిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి చూసేస‌రికి మృతిచెంది ఉన్నార‌ని స్థానికులు తెలిపారు. ఈ ఘ‌ట‌న గురించి 911 నెంబ‌ర్‌కు స‌మాచారం రావ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నామ‌ని, వారిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి సీపీఆర్ ఇచ్చినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం