Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈతకొలనులో మునిగి భారత సంతతి కుటుంబ సభ్యుల మృతి

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:30 IST)
అమెరికాలో ఘోరం జరిగింది. ఇంటిలో ఉన్న ఈత కొలనులో మునిగి భారత సంతతి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 62 యేళ్ల భ‌ర‌త్ ప‌టేల్‌, ఆయ‌న 33 యేళ్ళ కూతురు నిషా ప‌టేల్‌, 8 యేళ్ళ మ‌నుమ‌రాలు ఉన్నారు. మిడిల్‌సెక్స్ కౌంటీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చనిపోయినవారంతా ఇటీవలే ఆ ఇంట్లోకి వ‌చ్చిన‌ట్లు స్థానికులు తెలిపారు. 
 
ఇంట్లో నుంచి అరుపులు వినిపించ‌డంతో తాము పోలీసులకు స‌మాచార‌మిచ్చామ‌ని, పోలీసులు వ‌చ్చి ముగ్గురిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి చూసేస‌రికి మృతిచెంది ఉన్నార‌ని స్థానికులు తెలిపారు. ఈ ఘ‌ట‌న గురించి 911 నెంబ‌ర్‌కు స‌మాచారం రావ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నామ‌ని, వారిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి సీపీఆర్ ఇచ్చినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం