Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబుదాబి ఎయిర్ పోర్టు కేంద్రంగా ఉగ్రవాదుల దాడి

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (17:07 IST)
గల్ఫ్ దేశాల్లో ఒకటైన అబుదాబిలోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడులు ప్రత్యక్షంగా కాకుండా డ్రోన్ల సాయంతో జరిపారు. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ముస్సాఫాలో మూడు డ్రోన్ల సాయంతో యెమెన్ ఉగ్రవాదులు ఈ దాడికి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఈ ఎయిర్‌పోర్టులోని మూడు ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రెండు ఆయిల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెలరేగాయి. అలాగే, కొత్త విమానాశ్రయ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, అబుదాబి పోలీసులు వెల్లడించారు. గత 2019, సెప్టెంబరు నెల 14వ తేదీన సౌదీ అరేబియాలో రెండు కీలక స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఇలాంటి దాడులకు పాల్పడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments