Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.4.10 కోట్ల విలువైన 436 యాపిల్ ఐఫోన్లు చోరీ.. కన్నం వేసి... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:47 IST)
Apple
అమెరికాలోని ఓ యాపిల్ స్టోర్ నుంచి రూ.4.10 కోట్ల విలువైన ఐఫోన్లు చోరీకి గురయ్యాయన్న వార్త తీవ్ర కలకలం రేపింది. అమెరికాలో సీఐఏ అనే ​​ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా Apple స్టోర్ పనిచేస్తోంది. ఈ దుకాణం గోడకు కన్నం వేసి రూ.4.10 కోట్ల విలువైన 436 ఐఫోన్లను దుండగులు అపహరించినట్లు సమాచారం. 
 
ఈ విషయాన్ని స్టోర్ సీఈవో తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు ఈ పని చేశారని, కమర్షియల్‌ భవనం బ్లూప్రింట్‌లు దొంగల వద్ద ఉన్నాయని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
సాధారణంగా నగలు, డబ్బు, బ్యాంకుల్లో దోపిడీలు జరుగుతుంటాయి.. అయితే తొలిసారిగా యాపిల్ స్టోర్‌లో దొంగలు చేతివాటం చూపించడం అమెరికాలో సంచలనం రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments