Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. వరుసగా మూడు రోజులు సెలవులు

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:21 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి వరుసగా మాడు రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారం జమాతుల్ వాద నేపథ్యంలో ఆప్షనల్ హాలిడేను ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నగరంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం పాఠశాలలు మూసివేశారు. శనివారం రంజాన్ పండుగ కావడంతో జాతీయ సెలవు దినం. ఆదివారం వారాంతపు సెలవు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. 
 
ఏపీ ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించలేక పోవడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని గతంలో తొలగించారు. ఈ యేడాది అన్ని వార్షిక పరీక్షలను సాఫీగా నిర్వహించారు. దీంతో 25 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నారు. ఎంసెట్‌లో వచ్చే మార్కుల్లో 75, ఇంటర్‌ మార్కుల్లో 25 శాతం కలిపి ఎంసెట్ ర్యాంకులను కేటాయిస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments