Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. వరుసగా మూడు రోజులు సెలవులు

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:21 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి వరుసగా మాడు రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారం జమాతుల్ వాద నేపథ్యంలో ఆప్షనల్ హాలిడేను ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నగరంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం పాఠశాలలు మూసివేశారు. శనివారం రంజాన్ పండుగ కావడంతో జాతీయ సెలవు దినం. ఆదివారం వారాంతపు సెలవు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. 
 
ఏపీ ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించలేక పోవడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని గతంలో తొలగించారు. ఈ యేడాది అన్ని వార్షిక పరీక్షలను సాఫీగా నిర్వహించారు. దీంతో 25 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నారు. ఎంసెట్‌లో వచ్చే మార్కుల్లో 75, ఇంటర్‌ మార్కుల్లో 25 శాతం కలిపి ఎంసెట్ ర్యాంకులను కేటాయిస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments