Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిమింగలాలు సముద్రంలోనే వుండవట.. నడుస్తాయ్.. పరిగెడుతాయట..

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (17:07 IST)
సముద్రంలో నివసించే అతిపెద్ద జీవి అయిన తిమింగలం నీళ్లలో నివాసం వుంటుందని అందరికీ తెలిసిందే. కానీ సముద్రంలో నివసించే ఈ అతిపెద్ద జీవి అయిన తిమింగిలానికి ఒకప్పుడు నాలుగు కాళ్లు ఉండేవట. ఇవి అప్పట్లో ఉభయచర జీవులుగా ఉండేవని తాజాగా లభ్యమైన శిలాజాలను బట్టి శాస్త్రవేత్తలు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
పెరూలో లభ్యమైన ఈ తిమింగలం అవశేషం భారత్, పాకిస్థాన్ అవతల పసిఫిక్ ప్రాంతం, దక్షిణార్ధగోళంలో లభించిన మొట్టమొదటి శిలాజమని శాస్త్రవేత్తలు తెలిపారు. 43 మిలియన్ సంవత్సరాల నాటిదిగా చెప్తున్న ఓ శిలాజం పెరూలో లభ్యమైంది. 13 అడుగుల పొడువున్న దీనికి నాలుగు కాళ్లు వుండటంతో శాస్త్రవేత్తలు షాకయ్యారు. 
 
అంతేకాకుండా తిమింగలాలు పూర్తిగా నీటికి పరిమితం కావడానికి ముందు భూమిపైనా సంచరించేవని కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇవి నడవటం కాదు.. పరిగెత్తేవి కూడా చేసేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏడుగురు శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధన చేసింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments