Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌లో పిల్లిపై టీనేజర్స్‌ గ్యాంగ్‌రేప్‌

Webdunia
బుధవారం, 29 జులై 2020 (09:28 IST)
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో అత్యంత కిరాతమైన ఘటన వెలుగుచూసింది. కొంతమంది టీనేజర్స్‌ ఓ పిల్లిపై వారం రోజులపాటు గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు.

లాహోర్‌లోని ఓ కుటుంబం ఇటీవల ఓ బుజ్జి పిల్లిని కొనుగోలు చేసింది. ఆ కుటుంబంలోని ఓ మైనర్‌ బాలుడు, అతని ఆరుగురు స్నేహితుల కన్ను దానిపై పడింది. ఈ క్రమంలో అంతా కలిసి ఆ పిల్లిపై వారం రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ పిల్లి మర్మావయవాల నుంచి రక్తం, వీర్యం కారడం మొదలైంది.

కనీసం తిండి కూడా తినలేక, బాధతో విలవిల్లాడుతూ నిద్ర కూడా పోలేక నరకం అనుభవించింది. ఆ పిల్లి పరిస్థితిని గమనించిన ఓ స్థానిక అమ్మాయి దాన్ని తనకు ఇవ్వాలని, తాను చూసుకుంటానని ఆ టీనేజర్స్‌తో చెప్పింది.

ఆ అమ్మాయి దాన్ని లైంగికంగా చిత్రహింసలకు గురిచేసినట్లు గుర్తించింది. దీనిపై జెఎఫ్‌కె జంతు సంరక్షణ సంస్థకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పరిస్థితి విషమించడంతో పిల్లి చనిపోయింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం