Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సెల్ టవర్‌ని.. కూల్చొద్దు ప్లీజ్!... మావోలకు వినూత్న విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (09:25 IST)
మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా చింతపల్లి మండల కేంద్రంలో నమూనా సెల్ టవర్ వెలసింది. గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఏర్పాటు చేశారు.

ఆ సెల్ టవర్ పక్కన మావోయిస్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలతో కూడిన ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ప్లెక్సీలోని సారాంశం.. ‘‘నేను సెల్ టవర్‌ని. ప్రజలకు ఉపయోగపడే దాన్ని. నన్ను ధ్వంసం చేయొద్దు’’ అంటూ మావోయిస్టులను ఉద్దేశించి పెక్సీలో పేర్కొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తే వాటిని మావోయిస్టులు ధ్వంసం చేసిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నమూనా సెల్‌ టవర్‌ను ఏర్పాటు చేసి.. సెల్ టవర్లన్ కూల్చొద్దంటూ మావోలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments