Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సెల్ టవర్‌ని.. కూల్చొద్దు ప్లీజ్!... మావోలకు వినూత్న విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (09:25 IST)
మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా చింతపల్లి మండల కేంద్రంలో నమూనా సెల్ టవర్ వెలసింది. గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఏర్పాటు చేశారు.

ఆ సెల్ టవర్ పక్కన మావోయిస్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలతో కూడిన ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ప్లెక్సీలోని సారాంశం.. ‘‘నేను సెల్ టవర్‌ని. ప్రజలకు ఉపయోగపడే దాన్ని. నన్ను ధ్వంసం చేయొద్దు’’ అంటూ మావోయిస్టులను ఉద్దేశించి పెక్సీలో పేర్కొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తే వాటిని మావోయిస్టులు ధ్వంసం చేసిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నమూనా సెల్‌ టవర్‌ను ఏర్పాటు చేసి.. సెల్ టవర్లన్ కూల్చొద్దంటూ మావోలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments