Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూడాన్‌లో కూలిన బంగారు గని - 38 మంది మృతి

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (08:27 IST)
సూడాన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం సూడాన్ దేశ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో జరిగింది. 
 
నిజానికి ఈ గనిని సూడాన్ ప్రభుత్వం కొంత కాలం క్రితమే మూసివేసింది. కానీ, ఆ ప్రాంతానికి చెందిన స్థానికులు ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి బంగారం కోసం ఈ గనిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఈ గని కూలిపోవడంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ దేశంలో తరచుగా బంగారు గనుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడుసార్లు జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు అలాంటి ప్రమాదం మరొకటి సంభవించింది. అయితే, గనుల భద్రత కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలను లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments