Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

Webdunia
శనివారం, 22 మే 2021 (10:03 IST)
చైనాలో భారీ భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. దక్షిణ కింగ్హైలో శనివారం తెల్లవారు జామున ఈ భూకంపం సంభవించింది. కింగ్హై నగరానికి నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. 
 
కింగ్హై కేంద్రంగా తెల్లవారుజామున 2.04 గంటలకు సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల లోతులో వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని అక్కడి మీడియా చెబుతోంది. జిన్ జింగ్‌పై కూడా భూకంప ప్రభావం ఉందని అమెరికా సిస్మొలాజిస్టులు తెలియజేశారు.
 
శుక్రవారం రాత్రి యున్నాన్‌లో కూడా భూమి కంపించింది. 6.1 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఒకరు చనిపోయారని స్థానిక అధికారులు రిపోర్ట్ చేశారు. మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకున్నారని తెలిపారు. 
 
భూ ప్రకంపనాలు రాగానే జనం ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాలు కూలిపోయామని.. మరికొన్ని దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. ఈ ఘటనల గురించి చైనా నుండి సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments