Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో మళ్లీ ఆందోళన - రణిల్ విక్రమ సింఘే రాజీనామాకు డిమాండ్

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (14:23 IST)
శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో 50 మందికి పైగా ఆందోళనకారులు గాయపడ్డారు. అంతేకాకుండా అధ్యక్ష భవనానికి సమీపంలో ఉన్న నిరసన శిబిరాలను తొలగించారు. 
 
శ్రీలంక పార్లమెంట్ 40 యేళ్ల చరిత్రలో తొలిసారి ప్రత్యక్షంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అలా కొత్త అధ్యక్షుడుగా దేశానికి ఆరుసార్లు ప్రధానిగా పని చేసిన రణిల్ విక్రమ సింఘే ఎన్నుకోగా, ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే నిరసనకారులు ఆందోళనకు దిగారు. 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోని ప్రధాన క్యాంపుపై శుక్రవారం తెల్లవారుజామున వందల మంది భద్రతా బలగాలు, పోలీసులు విరుచుకుపడ్డారు అధ్యక్ష భవనాన్ని ముట్టిడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments