Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే

Webdunia
బుధవారం, 20 జులై 2022 (13:15 IST)
శ్రీలంక దేశ కొత్త అధ్యక్షుడుగా ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడుగా ఉన్న రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. బుధవారం ఆ దేశ పార్లమెంట్‌లో రణిల్ విక్రమసింఘేను కొత్త దేశాధ్యక్షుడుగా ఎన్నికున్నారు. గత 40 యేళ్ళ కాలంలో పార్లమెంట్ ద్వారా లంకాదేశ కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకను వదిలి ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దొంగచాటుగా పారిపోయిన విషయం తెల్సిందే. దీంతో కొత్త అధ్యక్షుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ కొత్త అధ్యక్షుడుగా రణిల్ విక్రమసింఘేను ఎన్నుకున్నారు. 
 
మొత్తం 225 ఓట్ల శ్రీలంక పార్లమెంట్‍‌లో 223 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. వీరిలో రణిల్ విక్రమసింఘేకు 134 మంది మద్దతు తెలుపగా, ఈ పదవి కోసం పోటీపడిన దుల్లాస్‌కు 82, దిసనాయకేకు 3 ఓట్లు చొప్పున పోలయ్యాయి. దీంతో విక్రమసింఘే దేశ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కాగా, రణిల్ విక్రమసింఘే శ్రీలంక ప్రధానిగా ఆరు సార్లు విధులు నిర్వహించడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments