Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డల్ని చంపేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన తల్లి.. ఇద్దరి చంపేసింది..

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (16:01 IST)
దక్షిణ కొరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన నవజాత శిశువులను ఇద్దరిని చంపేసింది. ఏళ్ల తరబడి ఫ్రిజ్‌లో భద్రపరిచింది. దీంతో సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2018లో సువాన్ నగరానికి చెందిన ఓ మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను చంపి ఫ్రిజ్‌లో పెట్టింది. 2019లో మరో పాపను కూడా కర్కశంగా చంపేసింది. 
 
ఆస్పత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు వున్నా.. పిల్లల పేర్లు నమోదు చేసినట్లు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆ ఏడాది మే నెలలో ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా.. ఆమె తన నవజాత శిశువులను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. 
 
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయవలసి వచ్చిందని తెలిపింది. సెర్చ్ వారెంట్‌తో వచ్చి, ఇంట్లో సోదాలు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఫ్రిజ్‌లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments