Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (15:41 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం జరుగబోతోంది. మణిపూర్‌లో మే 3 నుంచి వరుసగా హింసాత్మక ఘటనలు, కాల్పులు జరుగుతుండటంతో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌పై నిషేధాన్ని జూన్ 25 వరకు పొడిగించింది. 
 
మే 3న మణిపూర్‌లో మెయిటీలను షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) జాబితాలో చేర్చాలనే డిమాండ్‌కు నిరసనగా ఆళ్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్‌యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింస చెలరేగింది. 
 
రాష్ట్రంలోని లోయ ప్రాంతంలో మైయిటీలు మెజారిటీ వుండగా.. కొండ ప్రాంతాల్లో కుకీలు మెజారిటీగా వున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. 
 
ఇప్పటికే ఈ ఘర్షణలో 120 మందికిపైగా మరణించారు. 50 రోజులుగా మణిపూర్ మండుతున్నా.. ప్రధాన మంత్రి మోదీ మౌనంగా వున్నారని విమర్శలు వచ్చిన వేళ.. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments