Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారిన సమోసా.. వెజ్ బిర్యానీ కూడా?

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:40 IST)
సమోసా బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారింది. సమోసాలతో పాటు, వెజ్ బిర్యానీ, కూరలు కూడా విదేశాల్లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. 
 
అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, గ్లోబల్ ట్రెండ్స్‌పై జరిగిన సెమినార్‌లో పాల్గొన్న హెల్తీ హానెస్ట్ ఫుడ్స్ సహ వ్యవస్థాపకుడు రూపేష్ పటేల్ మాట్లాడుతూ, భారతీయులు, విద్యార్థులు ఎక్కడ నివసిస్తున్నా భారతీయ కూరలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉందని అన్నారు.
 
కరోనా మహమ్మారి తర్వాత, భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా మరింత అందుబాటులో ఉంది. రెడీ-టు-ఈట్ ఫుడ్‌ను చాలా భారతీయ కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి. ఈ ట్రెండ్‌కు విదేశాల్లో విక్రయాల్లో భారీ డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. 
 
భారతీయ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌పై పటేల్ ఇంకా మాట్లాడుతూ.. "భారతీయులకే కాదు, చాలా మంది విదేశీయులు ఈ రకమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments