Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ముగిసిన తొలి పోరు : రష్యా ప్రకటన

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (14:03 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో తొలిదర పోరు ముగిసిందని తెలిపింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామని, ఇకపై తమ దళాలు డాన్ బాస్ ప్రాంతానికి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించడంపై దృష్టిసారిస్తాయని రష్యా తన ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా గత నెల 24వ తేదీన భీకర యుద్ధం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నప్పటికి రష్యా బలగాలకు పట్టుచిక్కడంలేదు. రష్యా దాడులకు ఉక్రెయిన్ సేనలు తీవ్ర ప్రతిఘటన ఇస్తున్నాయి. ఈ కారణంగానే నెల రోజులకు పైగా ఈ దాడులు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై తాము చేపడుతున్న సైనిక చర్యలో తొలి దశ విజయవంతం అయిందని వెల్లడించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకున్నామని పేర్కొంది. ఇకపై తమ దళాలు డాన్ బాస్ ప్రాంతానికి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించడంపై దృష్టిసారిస్తాయని రష్యా తన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments