కొనసాగుతున్న పెట్రో - డీజల్ బాదుడు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (12:45 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెంపు బాదుడు కొనసాగుతోంది. రోజువారీ ధరల సవరణ సమీక్షను ఈ నెల 22వ తేదీ నుంచి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తిరిగి ప్రారంభించాయి. అప్పటి నుంచి 26వ తేదీ వరకు లీటరు పెట్రోల్‌పై రూ.3.70పై పైసలు, డీజల్‌ లీటరుపై రూ.3.75 చొప్పున పెంచేశాయి. తాజాగా, ఆదివారం కూడా ఈ చమురు సంస్థలు లీటరుపై 50 పైసలు, డీజల్‌పై 55 పైసలు చొప్పున పెంచేశాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.112.37 ఉండగా, డీజల్ ధర రూ.98.69గాఉంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో లీటరు పెట్రోల్ ధర రూ.115.09గా వుంది. డీజల్‌ ధర రూ.101.22గా ఉంది. 
 
ఇక ఏపీలో లీటరు పెట్రోల్ రూ.113.59గా ఉండగా, డీజల్ ధర రూ.99.54గా వుంది. వ్యాట్‌తో కలుపుకుంటే ఆదివారం రాష్ట్రంలో పెట్రోల్ మీద 95 పైసలు, డీజల్ మీద 90 పైసలు చొప్పున పెంచేశారు. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.113.88గా ఉండగా, డీజల్ ధర రూ.98.13గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments