Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న పెట్రో - డీజల్ బాదుడు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (12:45 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెంపు బాదుడు కొనసాగుతోంది. రోజువారీ ధరల సవరణ సమీక్షను ఈ నెల 22వ తేదీ నుంచి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తిరిగి ప్రారంభించాయి. అప్పటి నుంచి 26వ తేదీ వరకు లీటరు పెట్రోల్‌పై రూ.3.70పై పైసలు, డీజల్‌ లీటరుపై రూ.3.75 చొప్పున పెంచేశాయి. తాజాగా, ఆదివారం కూడా ఈ చమురు సంస్థలు లీటరుపై 50 పైసలు, డీజల్‌పై 55 పైసలు చొప్పున పెంచేశాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.112.37 ఉండగా, డీజల్ ధర రూ.98.69గాఉంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో లీటరు పెట్రోల్ ధర రూ.115.09గా వుంది. డీజల్‌ ధర రూ.101.22గా ఉంది. 
 
ఇక ఏపీలో లీటరు పెట్రోల్ రూ.113.59గా ఉండగా, డీజల్ ధర రూ.99.54గా వుంది. వ్యాట్‌తో కలుపుకుంటే ఆదివారం రాష్ట్రంలో పెట్రోల్ మీద 95 పైసలు, డీజల్ మీద 90 పైసలు చొప్పున పెంచేశారు. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.113.88గా ఉండగా, డీజల్ ధర రూ.98.13గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments