రెండేళ్ళ తర్వాత ప్రారంభమైన అంతర్జాతీయ విమాన సర్వీసులు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (11:49 IST)
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీ చేసిన ఆదేశం ప్రకారం, మహమ్మారి ప్రారంభమైన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, ఆదివారం నుంచి సాధారణ విదేశీ విమానాలను పునఃప్రారంభించింది. మార్చి 2020 నుండి అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించారు. 
 
ఆదివారం నుంచి అన్ని విదేశీ విమానాలు పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. క్యాబిన్ క్రూ సభ్యులు ఇకపై వ్యక్తిగత రక్షణ పరికరాలను (PPE) ధరించాల్సిన అవసరం లేదు. అదేసమయంలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది మాత్రం ప్రయాణీకుల కోసం అవసరమైన శోధనలను కొనసాగించవచ్చు.
 
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెల్సిందే. అన్ని రకాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు చక్కబడటంతో ఈ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు సమ్మతించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments