Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ళ తర్వాత ప్రారంభమైన అంతర్జాతీయ విమాన సర్వీసులు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (11:49 IST)
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీ చేసిన ఆదేశం ప్రకారం, మహమ్మారి ప్రారంభమైన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, ఆదివారం నుంచి సాధారణ విదేశీ విమానాలను పునఃప్రారంభించింది. మార్చి 2020 నుండి అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించారు. 
 
ఆదివారం నుంచి అన్ని విదేశీ విమానాలు పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. క్యాబిన్ క్రూ సభ్యులు ఇకపై వ్యక్తిగత రక్షణ పరికరాలను (PPE) ధరించాల్సిన అవసరం లేదు. అదేసమయంలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది మాత్రం ప్రయాణీకుల కోసం అవసరమైన శోధనలను కొనసాగించవచ్చు.
 
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెల్సిందే. అన్ని రకాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు చక్కబడటంతో ఈ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు సమ్మతించింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments