Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాటరీలో రూ. 40 కోట్లు గెలుచుకున్న భారతీయుడు

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:03 IST)
యూఏఈలోని ఓ భారతీయుడు లాటరీలో 2 కోట్ల దిర్హామ్‌(దాదాపు రూ. 40 కోట్లు)లను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన అబ్దుస్సలామ్ అనే భారతీయుడు డిసెంబర్ 29న అబూధాబీలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ టికెట్‌పై అబ్దుస్సలామ్ 2 కోట్ల దిర్హామ్‌లు గెలుపొందాడు.

తాను ఇప్పటివరకు నాలుగైదు సార్లు ఈ రాఫిల్‌లో పాల్గొన్నానని, లాటరీ తగులుతుందని ఎన్నడూ అనుకోలేదన్నాడు. ఇప్పుడు ఒకేసారి ఇంత మొత్తం గెలుపొందడం నిజంగా ఆనందంగా ఉందన్నాడు.

తాను గెలుచుకున్న ప్రైజ్‌లో కొంత మొత్తాన్ని తన స్నేహితులకు ఇవ్వనున్నట్టు అబ్దుస్సలామ్ చెప్పాడు. తన పిల్లల చదువుకు మరికొంత డబ్బును పక్కన పెట్టనున్నట్టు చెప్పుకొచ్చాడు. కాగా.. ఇదే రాఫిల్‌లో మరో భారతీయుడు 30 లక్షల దిర్హామ్‌(దాదాపు రూ. 6 కోట్లు)ల లాటరీని గెలుపొందాడు. కాగా..
 
ఈ లాటరీ టికెట్ ధర 500 దిర్హామ్‌(దాదాపు రూ. పది వేలు)లు. వెయ్య దిర్హామ్‌లు పెడితే ఒకేసారి మూడు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా అబూధాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని లాటరీ స్టోర్లలో కూడా టికెట్లను కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments