Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాటరీలో రూ. 40 కోట్లు గెలుచుకున్న భారతీయుడు

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:03 IST)
యూఏఈలోని ఓ భారతీయుడు లాటరీలో 2 కోట్ల దిర్హామ్‌(దాదాపు రూ. 40 కోట్లు)లను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన అబ్దుస్సలామ్ అనే భారతీయుడు డిసెంబర్ 29న అబూధాబీలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ టికెట్‌పై అబ్దుస్సలామ్ 2 కోట్ల దిర్హామ్‌లు గెలుపొందాడు.

తాను ఇప్పటివరకు నాలుగైదు సార్లు ఈ రాఫిల్‌లో పాల్గొన్నానని, లాటరీ తగులుతుందని ఎన్నడూ అనుకోలేదన్నాడు. ఇప్పుడు ఒకేసారి ఇంత మొత్తం గెలుపొందడం నిజంగా ఆనందంగా ఉందన్నాడు.

తాను గెలుచుకున్న ప్రైజ్‌లో కొంత మొత్తాన్ని తన స్నేహితులకు ఇవ్వనున్నట్టు అబ్దుస్సలామ్ చెప్పాడు. తన పిల్లల చదువుకు మరికొంత డబ్బును పక్కన పెట్టనున్నట్టు చెప్పుకొచ్చాడు. కాగా.. ఇదే రాఫిల్‌లో మరో భారతీయుడు 30 లక్షల దిర్హామ్‌(దాదాపు రూ. 6 కోట్లు)ల లాటరీని గెలుపొందాడు. కాగా..
 
ఈ లాటరీ టికెట్ ధర 500 దిర్హామ్‌(దాదాపు రూ. పది వేలు)లు. వెయ్య దిర్హామ్‌లు పెడితే ఒకేసారి మూడు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా అబూధాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని లాటరీ స్టోర్లలో కూడా టికెట్లను కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments