Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేబుల్ మీద రూ. 70 కోట్లు, పావుగంటలో ఎంత లెక్కిస్తే అంత మీదే: ఉద్యోగులకు బంపర్ ఆఫర్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (14:14 IST)
చైనా కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనీస్ క్రేన్ కంపెనీ తన ఉద్యోగులకు సంవత్సరాంతపు బోనస్‌లలో దాదాపు రూ.70 కోట్లు ఆఫర్ చేసింది. ఐతే ఈ బోనస్ తీసుకుని వెళ్లేందుకు ఒకే ఒక షరతు పెట్టింది. టేబుల్ పైన 70 కోట్ల డబ్బు పెడతామనీ, అందులో మీరు కేవలం పావుగంటలో ఎంత డబ్బు లెక్కించగలుగుతారో అంతా తీసుకుని ఇంటికి వెళ్లవచ్చు అని చెప్పింది.
 
ఇంకేముంది... ఉద్యోగులందరూ వీలైనంత ఎక్కువ డబ్బును లెక్కించేందుకు ఎగబడ్డారు. ఒక ఉద్యోగి అందరికంటే ఎక్కువగా పావుగంటలో దాదాపు రూ.12.07 లక్షలు లెక్కించి పట్టుకెళ్లాడు. దీనిని సోషల్ మీడియాలో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు కంపెనీ దాతృత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు ఈ విధానాన్ని ప్రశ్నించారు. దీనిపై ఓ నెటిజన్ వ్యాఖ్యానిస్తూ... ఈ సర్కస్ ఫీటుకి బదులుగా మీరు కార్మికుడి ఖాతాల్లోకి జమ చేయవచ్చు. ఉద్యోగుల విషయంలో ఇది ఒక రకమైన అవమానకరమైనది అంటూ పేర్కొన్నాడు.
 
హెనాన్ మైనింగ్ క్రేన్ కంపెనీ తమ ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తమ ఉద్యోగులకు అమూల్యమైన బహుమతులను ఇచ్చి ఆశ్చర్యచకితుల్ని చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments