Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోరం : 30 మంది దుర్మరణం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (18:32 IST)
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో 40 మందికి గాయాలయ్యాయి. 
 
బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి ర‌జ‌న్‌పూర్‌కు ప‌య‌న‌మ‌య్యారు. వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ముజ‌ప్ప‌ర్‌గ‌డ్‌లోని డేరాఘాజీ ఖాన్ వ‌ద్ద ఇండ‌స్ హైవేపై ఎదురుగా వ‌స్తున్న కంటైన‌ర్‌ను ఢీకొంది. 
 
ఈ ప్ర‌మాదంలో 30 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. మ‌రో గంట‌న్న‌ర‌లో ఇంటికి చేరుకుంటామ‌న‌గా ఈ ప్ర‌మాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments