Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోరం : 30 మంది దుర్మరణం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (18:32 IST)
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో 40 మందికి గాయాలయ్యాయి. 
 
బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి ర‌జ‌న్‌పూర్‌కు ప‌య‌న‌మ‌య్యారు. వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ముజ‌ప్ప‌ర్‌గ‌డ్‌లోని డేరాఘాజీ ఖాన్ వ‌ద్ద ఇండ‌స్ హైవేపై ఎదురుగా వ‌స్తున్న కంటైన‌ర్‌ను ఢీకొంది. 
 
ఈ ప్ర‌మాదంలో 30 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. మ‌రో గంట‌న్న‌ర‌లో ఇంటికి చేరుకుంటామ‌న‌గా ఈ ప్ర‌మాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments