Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూస్ అనుకుని సోప్ సొల్యూషన్ తాగారు.. అంతే ఆస్పత్రిలో...?

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (11:24 IST)
చైనాలో జ్యూస్‌ని ఆర్డర్ చేసిన కస్టమర్లకు చేదు అనుభవం ఎదురైంది. అంతేగాకుండా జ్యూస్‌కు బదులు సబ్బు ద్రావణాన్ని తాగారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని జెజియాంగ్ ప్రాంతంలో ప్రముఖ రెస్టారెంట్ నడుస్తోంది. ఆ రెస్టారెంట్‌లో వుగాంగ్ అనే మహిళ తన బంధువులు, ఆరుగురు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు వెళ్లింది. అక్కడ జ్యూస్ ఆర్డర్ చేశారు. 
 
సప్లయర్ ఇచ్చిన జ్యూస్ తాగేసరికి గొంతులో మంట వచ్చింది. దీంతో వారందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. వారిని పరీక్షించిన వైద్యులు సబ్బు ద్రావణం తాగినట్లు పరీక్షల్లో తేలింది. 
 
సప్లయర్‌కు కంటిచూపు లోపం ఉందని, డబ్బా జ్యూస్ బాటిల్‌లా ఉండడంతో పొరపాటున సోప్ సొల్యూషన్ పోశాడని రెస్టారెంట్ వారు వివరణ ఇచ్చారు. 
 
అలాగే, చైనాలో చాలా సోప్ సొల్యూషన్ డబ్బాలు రంగులు జ్యూస్ బాటిళ్లను పోలి ఉన్నందున గందరగోళంగా ఉన్నాయని చాలామంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments