Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఘోరం.. డ్రగ్స్ కలిపిన టీ.. అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (10:45 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అకృత్యం జరిగింది. దొంగతనం నేరాన్ని మోపిన 48 ఏళ్ల బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ బెదిరించి అత్యాచారానికి పాల్పడి 14 ఏళ్ల బాలికను తల్లిని చేశాడు. నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని ఓ ప్రాంతానికి చెందిన బాధితురాలు కూల్ డ్రింక్స్ కోసం తరచుగా బాధితుడి దుకాణానికి వెళ్లేది.  గత ఏడాది ఒక రోజు అమ్మాయి ఆ దుకాణానికి వెళ్లినప్పుడు, నిందితుడు ఆమెపై దొంగతనం నేరం మోపాడు.  ఫోన్ దొంగిలించావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. బాలిక భయపడడంతో అవకాశంగా తీసుకున్నాడు. 
 
బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లి డ్రగ్స్ కలిపిన టీ తాగించాడు. బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లి డ్రగ్స్ కలిపిన టీ తాగించాడు. ఆ తర్వాత బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఆ ఘటనను వీడియో తీశాడు. 
 
ఆ తర్వాత తరచుగా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. తాజాగా ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments