ఢిల్లీలో ఘోరం.. డ్రగ్స్ కలిపిన టీ.. అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (10:45 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అకృత్యం జరిగింది. దొంగతనం నేరాన్ని మోపిన 48 ఏళ్ల బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ బెదిరించి అత్యాచారానికి పాల్పడి 14 ఏళ్ల బాలికను తల్లిని చేశాడు. నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని ఓ ప్రాంతానికి చెందిన బాధితురాలు కూల్ డ్రింక్స్ కోసం తరచుగా బాధితుడి దుకాణానికి వెళ్లేది.  గత ఏడాది ఒక రోజు అమ్మాయి ఆ దుకాణానికి వెళ్లినప్పుడు, నిందితుడు ఆమెపై దొంగతనం నేరం మోపాడు.  ఫోన్ దొంగిలించావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. బాలిక భయపడడంతో అవకాశంగా తీసుకున్నాడు. 
 
బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లి డ్రగ్స్ కలిపిన టీ తాగించాడు. బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లి డ్రగ్స్ కలిపిన టీ తాగించాడు. ఆ తర్వాత బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఆ ఘటనను వీడియో తీశాడు. 
 
ఆ తర్వాత తరచుగా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. తాజాగా ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments