Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక అధ్యక్ష భవనంలో గుట్టలుగా కరెన్సీ నోట్ల కట్టలు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (13:16 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆ దేశ అధ్యభ భవనాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. వీరంతా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి లోపలి అన్ని ప్రాంతాలను కలియతిరిగారు. అపుడు వారికి కరెన్సీ నోట్ల కట్టలు గుట్టలుగా ఉండటాన్ని చూశారు. 
 
ఆ నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొడుతూ, వ్యాయాయం చేస్తూ సందడిగా కనిపించారు. మిలియన్ల కొద్దీ కరెన్సీ నోట్లను గుర్తించినట్టు స్థానిక మీడియా ఒకటి వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఆందోళనకారుల దెబ్బకు అధ్యక్షుడు గొటాబయి రాజపక్సే అధ్యక్ష భవనం వీడి పారిపోయారు. ఆయన ఓడలో పారిపోయి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments