Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక అధ్యక్ష భవనంలో గుట్టలుగా కరెన్సీ నోట్ల కట్టలు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (13:16 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆ దేశ అధ్యభ భవనాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. వీరంతా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి లోపలి అన్ని ప్రాంతాలను కలియతిరిగారు. అపుడు వారికి కరెన్సీ నోట్ల కట్టలు గుట్టలుగా ఉండటాన్ని చూశారు. 
 
ఆ నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొడుతూ, వ్యాయాయం చేస్తూ సందడిగా కనిపించారు. మిలియన్ల కొద్దీ కరెన్సీ నోట్లను గుర్తించినట్టు స్థానిక మీడియా ఒకటి వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఆందోళనకారుల దెబ్బకు అధ్యక్షుడు గొటాబయి రాజపక్సే అధ్యక్ష భవనం వీడి పారిపోయారు. ఆయన ఓడలో పారిపోయి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments