Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను చెరబట్టి అత్యాచారం చేసిన ఎస్ఐ - సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (12:53 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళను ఓ ఎస్ఐ చెరబట్టి, తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ కామాంధుడైన ఎస్‌ఐను పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్ర రాజధానిలో మహిళపై కన్నేసిన ఓ పోలీసు అధికారి తుపాకితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడగా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ ఘటన మరవకుముందే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో పోలీసు అధికారిపై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ విజయ్‌పై మహిళ ఫిర్యాదు చేశారు. 
 
పెళ్లి పేరుతో తనను మోసం చేశారని ఎస్‌ఐపై యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శాఖాపరమైన విచారణ ప్రారంభించిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐ విజయ్‌ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments