Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడుని చంపి రక్తంతాగి.. మాంసం తినేందుకు కుట్ర.. విద్యార్థినిలు అరెస్టు

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (16:06 IST)
అమెరికాలో ఇద్దరు విద్యార్థినిలు ఘాతుక చర్యకు పాల్పడాలని భావించారు. తోటి విద్యార్థులను చంపి వారి రక్తం, మాంసాన్ని ఆరగించేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టి వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
సెంట్రల్‌ ఫ్లోరిడాలో తోటి విద్యార్థులను చంపి వారి రక్తం తాగడంతో పాటు మాంసాన్ని తినేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. వాష్‌రూంలోకి వెళ్లిన సుమారు 15 మంది బయటికి రాగానే వారిని చంపి, రక్తం తాగి, మాంసం తినాలని భావించారు. ఈ విషయాన్ని బార్టో పోలీసు చీఫ్‌ జో హాల్‌ పసిగట్టారు. 
 
ఈ హత్య కోసం ఓ పదునైన ఆయుధాన్ని కూడా వెంట తెచ్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత తమని తాము అంతం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారన్నారు. స్కూళ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరి కదలికలను గమనించిన యాజమాన్యం సదరు విద్యార్థినుల తల్లిదండ్రులతోపాటు, తమకు కూడా సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments