Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడుని చంపి రక్తంతాగి.. మాంసం తినేందుకు కుట్ర.. విద్యార్థినిలు అరెస్టు

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (16:06 IST)
అమెరికాలో ఇద్దరు విద్యార్థినిలు ఘాతుక చర్యకు పాల్పడాలని భావించారు. తోటి విద్యార్థులను చంపి వారి రక్తం, మాంసాన్ని ఆరగించేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టి వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
సెంట్రల్‌ ఫ్లోరిడాలో తోటి విద్యార్థులను చంపి వారి రక్తం తాగడంతో పాటు మాంసాన్ని తినేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. వాష్‌రూంలోకి వెళ్లిన సుమారు 15 మంది బయటికి రాగానే వారిని చంపి, రక్తం తాగి, మాంసం తినాలని భావించారు. ఈ విషయాన్ని బార్టో పోలీసు చీఫ్‌ జో హాల్‌ పసిగట్టారు. 
 
ఈ హత్య కోసం ఓ పదునైన ఆయుధాన్ని కూడా వెంట తెచ్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత తమని తాము అంతం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారన్నారు. స్కూళ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరి కదలికలను గమనించిన యాజమాన్యం సదరు విద్యార్థినుల తల్లిదండ్రులతోపాటు, తమకు కూడా సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments