Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం నమ్మినవాళ్లే మమ్మల్ని అవసరానికి ఆదుకోలేదు : అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోడీ

Webdunia
సోమవారం, 22 మే 2023 (13:34 IST)
అంతర్జాతీయ వేదికపై ప్రధానంమత్రి నరేంద్ర మోడీ తన మనసులోని ఆవేదనను బహిర్గతం చేశారు. ఇండియా - పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ సమావేశాల్లో భాగంగా, ఆయన సోమవారం పశ్చిమాశియా దేశాల పేర్లను ప్రస్తావించకుండానే పరోక్ష విమర్శలు గుప్పించారు. నమ్మిన వాళ్లే తమను అవసరానికి ఆదుకోలేక పోయారని వాపోయారు. ప్రస్తుతం ఆయన న్యూగినియా దేశంలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈ సందర్భంగా ఆయన ప్రపంచపై కొవిడ్ ప్రభావం గురించి మాట్లాడారు. కొవిడ్ ప్రభావం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఓషియానా దేశాలపై అధికంగా ఉందన్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, పేదరికం, ఆరోగ్యపరమైన సమస్యలకు తోడు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 
 
అయితే, ఆపదసమయాల్లో భారత్ తన మిత్రదేశాలకు ఎప్పుడూ అండగా నిలిచిందని చెప్పారు. ఈ క్రమంలో మోడీ పాశ్చాత్య దేశాలపై పరోక్ష విమర్శలు చేశారు. 'ప్రపంచ వ్యాప్తంగా చమురు, ఆహారం, ఎరువులు, ఔషధాల సరఫరా వ్యవస్థల్లో సమస్యలు తలెత్తాయి. ఈ కష్టసమయంలో, మేం నమ్మినవాళ్లే మమ్మల్ని అవసరానికి ఆదుకోలేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments