Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన రష్యా!!

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (09:50 IST)
రష్యా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. భారత్ - రష్యా ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ, బలోపేతానికి మోడీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఈ పురస్కారంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తనకు రష్యా ప్రభుత్వం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం అదించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ అవార్డును నా దేశ 140 కోట్ల మందికి ప్రజలకు అంకితమిస్తున్నట్టు మోడీ ట్వీట్ చేశారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments