Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ట్యాంకర్‌ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు.. 18 మంది మృత్యువాత

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (09:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 18 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. బుధవారం ఉదయం 5.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లక్నో - ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడినవారిని బంగార్‌మావ్ సీహెచ్‌సీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

మెకానిక్ రాకీ నుంచి విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల పెప్పీ సాంగ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్

సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్

పవన్ ఓజీ కోసం రాలేదు కానీ.. శ్రేయా రెడ్డి మాత్రం బాగానే రెడీ అవుతోంది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments