Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొరాకోలో భారీ భూకంపం.. 296మంది మృతి.. మోదీ సాయం

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (09:55 IST)
Moracco
ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భయంకరమైన భూకంపం సంభవించింది. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 296 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో, భారత ప్రధాని మోదీ తన ట్విట్టర్ పేజీలో, "మొరాకోలో భూకంపం కారణంగా చాలామంది మరణించారనే వార్త వినడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో, నా జ్ఞాపకాలన్నీ మొరాకో ప్రజలతో ఉన్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో, సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది " అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments