ఎగురుతున్న విమానంలో ట్రైనీ పైలట్‌కు గుండెపోటు

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:17 IST)
గగనతలంలో విమానం ఎగురుతున్న విమానంలో ట్రైనీ పైలట్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన యూకేని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ సీనియర్ విమాన శిక్షకుడు ఇంగ్లాండ్‌లో ఒక చిన్న విమానంలో ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇస్తున్నాడు. 
 
గాలిలో ఎగురుతుండగా.. అకస్మాత్తుగా ట్రైనీ పైలట్‌కు గుండెపోటు వచ్చింది. అతను నిద్రపోతున్నాడని కోచ్ భావించాడు. తరువాత అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 
 
దీంతో విమానం ల్యాండ్ చేసిన కోచ్ అతడిని ఆస్పత్రిలో చేర్చాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడం పెద్ద దిగ్భ్రాంతిని కలిగించింది.
 
విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అధిక రక్తపోటు కారణంగా గుండెపోటుకు గురైనట్లు పోస్ట్‌మార్టం ఫలితాలు వెల్లడయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments