Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో బస్సు ప్రమాదం.. 27మంది మృతి

Webdunia
గురువారం, 6 జులై 2023 (14:19 IST)
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఒసాకాలో, ప్రయాణీకుల బస్సు పర్వత మార్గంలో నుండి లోయలోకి పడిపోయింది. దాదాపు 27 మంది మరణించారని పోలీసులు తెలిపారు. 
 
ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితులను కాపాడుతున్నారు. ఇంకా 17 మంది గాయపడ్డారు. వైద్య సేవల కోసం ఈ ప్రాంతంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.
 
ఒసాకా రాష్ట్ర ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments