Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాములు, కొండ చిలువల్ని మోదీపై ప్రయోగిస్తా.. చెప్పిందెవరంటే? (video)

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:22 IST)
జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత.. విషం కక్కుతున్న పాకిస్థానీయుల్లో తాజాగా గాయని రబీ పిరజాదా కూడా చేరిపోయింది. పాములు, మొసళ్లతో తానున్న వీడియోను పోస్టు చేసిన ఆమె.. తాను కాశ్మీరీ యువతినని చెప్పింది. 
 
తన వద్ద ఎన్నో పాములు, కొండ చిలువలు ఉన్నాయని, వాటిని భారత ప్రధాని నరేంద్ర మోదీపైకి ప్రయోగిస్తానని చెప్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియోను చూసినవారంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
 
వీటిని నరేంద్ర మోదీకి గిఫ్ట్ గా ఇచ్చి, ఆపై చనిపోయిన తరువాత నరకానికి వెళ్లేందుకు కూడా సిద్ధమని గాయని చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోపై నెట్టింట జోకులు కూడా పేలుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments