Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలూచిస్థాన్‌లో రక్తపాతం... 100 మంది పాక్ సైనికుల హతం

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:18 IST)
పాకిస్థాన్‌లో తీవ్రవాదులు రక్తపాతం పారించారు. తీవ్రవాదులు పెట్రేగిపోయారు. బలూచిస్థాన్‌లోని పాకిస్థాన్ ఆర్మీ మేజర్ కార్యాలయంపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడిలో 100 మంది పాకిస్థాన్‌ సైనికులు మృత్యువాతపడ్డారు. 
 
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనా చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందు తీవ్రవాదులు ఈ దారుణానికి తెగబడటం గమనార్హం. ఈ దాడిలో పాకిస్థాన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
 
అయితే, ఈ దాడిలో 11 మంది సైనికులు మాత్రమే చనిపోయారని పాక్ ఆర్మీ చెబుతోంది. ఈ మేరకు పాక్ హోం శాఖ ఒక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటనను బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని ఖండించింది. 
 
పాక్ హోం శాఖ అబద్ధాలు చెబుతుందని, ఈ దాడిలో వంద మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ ప్రాంతాన్ని వేరు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ దాడి చేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments