Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని..

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:14 IST)
వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్‌ విద్యార్థిని రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా నల్లగుంటకు చెందిన శ్రీవర్ష.. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతుంది. 
 
కాలేజీకి వెళ్లేందుకు బుధవారం గద్వాల నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments