38 దేశాలకు పాకిన ఓమిక్రాన్.. భారత్‌లో అప్రమత్త చర్యలు

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (11:57 IST)
ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ దేశాలు ఒమిక్రాన్‌తో అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ 38 దేశాలకు పాకింది.

ఇజ్రాయేల్, బ్రిటన్, జర్మనీ, బెల్జియం, హాంకాంగ్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ సహా పలుదేశాలు మాస్కుల వంటి నిబంధనలను కట్టుదిట్టం చేశాయి. 
 
అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన మొదలైంది. ఒక్కోరాష్ట్రం అప్రమత్తం అవుతోంది. విదేశీ ప్రయాణీకులను గుర్తించి... పరీక్షలు జరుపుతోంది.  
 
భారత్‌లో పలువురు వైద్య నిపుణులు ఈ వేరియంట్ ఉత్పరివర్తనాలపై హెచ్చరికలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ అని భావిస్తున్న ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రోటీన్‌లో 30కి పైగా ఉత్పరివర్తనాలు జరిగినట్లు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments