Webdunia - Bharat's app for daily news and videos

Install App

38 దేశాలకు పాకిన ఓమిక్రాన్.. భారత్‌లో అప్రమత్త చర్యలు

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (11:57 IST)
ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ దేశాలు ఒమిక్రాన్‌తో అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ 38 దేశాలకు పాకింది.

ఇజ్రాయేల్, బ్రిటన్, జర్మనీ, బెల్జియం, హాంకాంగ్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ సహా పలుదేశాలు మాస్కుల వంటి నిబంధనలను కట్టుదిట్టం చేశాయి. 
 
అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన మొదలైంది. ఒక్కోరాష్ట్రం అప్రమత్తం అవుతోంది. విదేశీ ప్రయాణీకులను గుర్తించి... పరీక్షలు జరుపుతోంది.  
 
భారత్‌లో పలువురు వైద్య నిపుణులు ఈ వేరియంట్ ఉత్పరివర్తనాలపై హెచ్చరికలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ అని భావిస్తున్న ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రోటీన్‌లో 30కి పైగా ఉత్పరివర్తనాలు జరిగినట్లు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments