Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పిల్లి పారిపోయింది, ఆచూకి చెబితే రూ.20,000 బహుమతి, ఎక్కడ?

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (11:41 IST)
మనుషులు మిస్సింగ్ అయితే రివార్డు ప్రకటిస్తుంటారు. ఐతే జంతువులు తప్పిపోయినప్పుడు కూడా కొందరు అరుదుగా రివార్డులు ప్రకటిస్తారు. తాజాగా బంజారాహిల్స్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు తన తప్పిపోయిన పెంపుడు పిల్లిని కనుగొనడంలో సహాయం చేసిన వారికి రూ.20,000 నగదు బహుమతిని ప్రకటించాడు.

 
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 4లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త అభిరాజ్ సిన్హా, తన పిల్లి, 2 సంవత్సరాల వయస్సు గల జోయా, గురువారం సాయంత్రం నుండి తప్పిపోయిందని చెప్పారు. 2019లో దీపావళి మరుసటి రోజు కాలిన గాయాలతో ఉన్న మూడు నెలల పిల్లి పిల్లగా ఉన్నప్పుడు దానిని తను కనుగొన్నట్లు చెప్పాడు. వెంటనే పిల్లిని తీసుకెళ్లి గాయాలకు చికిత్స చేసాము, ఇక అప్పట్నుంచి ఆ పిల్లి మాతోనే వుంటోంది.

 
సీసీటీవీ ఫుటేజీలో సాయంత్రం 4:25 గంటలకు పిల్లి ఇంటి నుంచి వెళ్లినట్లు చూపించింది. అప్పటి నుంచి ఆ పిల్లి కోసం ఎక్కడికక్కడ వెతుకుతున్నా ఫలించలేదు. ఎవరైనా కనుగొంటే రూ. 20,000 రివార్డ్‌ను ఇస్తానంటూ అతడు ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments