Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ విమానాన్ని పడగొట్టడానికి మిగ్-21 కుదేలైంది... 10 రోజుల్లో అయిపోతాయ్...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (21:01 IST)
భారత భద్రతా దళాల గురించి న్యూయార్క్ టైమ్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పూర్తిస్థాయి యుద్ధం వస్తే 10 రోజుల్లో భారత ఆయుధాగారం మొత్తం ఖాళీ అయిపోతుందని ప్రస్తావించింది. పాక్, భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ పత్రిక దక్షిణాసియా స్టాఫ్‌ కరస్పాండెంట్‌ మరియా-అబీ-హబీబ్‌ ఈ కథనాన్ని వ్రాసారు. 
 
పాతకాలపు ఆయుధాలు ఈతరం యుద్ధ అవసరాలకు పనికిరావని భారత్ గమనించాలని పేర్కొన్నారు. పదాతి దళాలు, వాయు, నౌకా సేనల్లో మానవ వనరులపరంగా భారత్‌ ముందంజలో ఉన్నప్పటికీ, బలహీన స్థితిలో ఉన్న పాక్ విమానాన్ని ఎదుర్కొనే క్రమంలో మిగ్-21 కుదేలైందని చెప్పారు. 
 
భారత్ ఆయుధ సంపదలో 68% పాతవే ఉన్నాయని వెల్లడించారు. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి సంఘం (రక్షణ) సభ్యుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సైన్యం 21వ శతాబ్దపు యుద్ధాన్ని కూడా దశాబ్దాల క్రితం నాటి ఆయుధాలతో చేయాల్సి వస్తోందని ఆవేదన చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments