Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో కుప్పకూలిన విమానం.... 18 మంది దుర్మరణం

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (16:23 IST)
నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం టేకాఫ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆ సమయంలో విమానంలో 19 మంది ఉండగా, వీరిలో 18 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం ఉదంయ 11 గంటల సమయంలో జరిగింది. ఈ విమానం... ఖాట్మండు నుంచి పోఖారాకు వెళ్లేందుకు టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలియగానే ప్రమాదస్థలికి పోలీసులు, అగ్నిమాపదక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు చలరేగడంతో ఆర్పివేశారు. 
 
అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను వెలికి తీశారు. విమానం పైలెట్ కెప్టెన్ మనీష్ షాక్యాను రక్షించిన సిబ్బంది.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. టేకాఫ్ సమయంలో్ రన్‌వే పై నుంచి విమానం జారిపోవడం వల్లే కూలిపోయివుంటుందని శౌర్య ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments