Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటిలో దిగి మునిగి పోయిన పంటల్ని పరిశీలించిన షర్మిల (video)

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (15:45 IST)
YS Sharmila
భారీ వర్షాల కారణంగా ఏపీలో రైతులు నష్టపోయారని పీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ భారీ వర్షాలు ఇప్పటికే చితికిపోయిన రైతులపై పిడుగుపడ్డట్టు చేశాయని.. షర్మిల చెప్పారు. ఏపీలోని కూటమి సర్కారు రైతులను ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. 
 
గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఏపీ రైతులకు సైతం రుణమాఫీ చేసేలా చంద్రబాబు ప్రయత్నం చేయాలన్నారు. అలాగే భారీ వర్షాలతో మునిగిపోయిన పంటలను పరిశీలించారు. 
 
వరద బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటించి.. భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన పంటను పరిశీలించేందుకు స్వయంగా వరద నీటిలో దిగి రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతులను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments