Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటిలో దిగి మునిగి పోయిన పంటల్ని పరిశీలించిన షర్మిల (video)

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (15:45 IST)
YS Sharmila
భారీ వర్షాల కారణంగా ఏపీలో రైతులు నష్టపోయారని పీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ భారీ వర్షాలు ఇప్పటికే చితికిపోయిన రైతులపై పిడుగుపడ్డట్టు చేశాయని.. షర్మిల చెప్పారు. ఏపీలోని కూటమి సర్కారు రైతులను ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. 
 
గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఏపీ రైతులకు సైతం రుణమాఫీ చేసేలా చంద్రబాబు ప్రయత్నం చేయాలన్నారు. అలాగే భారీ వర్షాలతో మునిగిపోయిన పంటలను పరిశీలించారు. 
 
వరద బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటించి.. భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన పంటను పరిశీలించేందుకు స్వయంగా వరద నీటిలో దిగి రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతులను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments