Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో మొసళ్ల ఊచకోత.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు..

ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో 300 మొసళ్లను ఊచకోత కోశారు గ్రామస్తులు. తమ గ్రామస్తుడిని చంపేసిందనే కోపంతో.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు. వివరాల్లోకి వెళితే.. జనావాసాల మధ్యలో ఓ మొసళ్ల ఎన్ క్లోజర్‌లో

Webdunia
సోమవారం, 16 జులై 2018 (17:45 IST)
ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో 300 మొసళ్లను ఊచకోత కోశారు గ్రామస్తులు. తమ గ్రామస్తుడిని చంపేసిందనే కోపంతో.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు. వివరాల్లోకి వెళితే.. జనావాసాల మధ్యలో ఓ మొసళ్ల ఎన్ క్లోజర్‌లో ఇటీవలే సుగితో (48) అనే వ్యక్తి గడ్డి కోయడానికి వెళ్లి పడిపోయారు. అందులో ఉన్న ఓ మొసలి అతన్ని చంపేసింది. అదే రోజు స్థానికులు అతనికి అంత్యక్రియలను నిర్వహించారు. 
 
అనంతరం సుగి కుటుంబం సహా గ్రామస్తులంతా కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనావాసాల మధ్య మొసళ్ల ఎన్‌క్లోజర్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లిస్తామని ఎన్‌క్లోజర్ సిబ్బంది చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా కత్తులు, కట్టెలతో ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లి.. ఒక్కో మొసలిని బయటికి లాగి.. 300 మొసళ్లను చంపేశారు. గ్రామస్తులు చంపిన మొసళ్లలో పెద్ద పెద్ద మొసళ్లు, చిన్ని చిన్ని మొసళ్లు వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments