Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. నలుగురు బిడ్డల్ని కిటికీ నుంచి బయటికి తోసివేసిన తల్లి..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:59 IST)
Turkey
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్థులో మంటలు వ్యాపించడంతో.. ఆ ఇంట్లో ఉన్న మహిళ తన నలుగురు పిల్లల్ని.. కిటికీ నుంచి బయటకు తోసివేసింది. అగ్నిప్రమాదం నుంచి పిల్లల్ని రక్షించుకునేందుకు ఆ తల్లికి మరో మార్గం చిక్కలేదు. 
 
అయితే ఆ అపార్ట్‌మెంట్ కింద ఉన్న కొందరు బ్లాంకెట్లతో ఆ పిల్లల్ని పట్టుకున్నారు. బిల్డింగ్‌లో మంటలు వ్యాపించడంతో.. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ తన పిల్లలను కిటికి నుంచి కిందకు జారవిడిచింది. 
 
ఫ్లాట్ ఎంట్రెన్స్ వద్దే అగ్ని ప్రమాదం జరగడంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. అగ్నిమాపక సిబ్బంది రాకముందే తన పిల్లల్ని సురక్షితంగా కిందకు జారవిడిచింది. పిల్లలు, తల్లి అందరూ సురక్షితంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments