Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. నలుగురు బిడ్డల్ని కిటికీ నుంచి బయటికి తోసివేసిన తల్లి..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:59 IST)
Turkey
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్థులో మంటలు వ్యాపించడంతో.. ఆ ఇంట్లో ఉన్న మహిళ తన నలుగురు పిల్లల్ని.. కిటికీ నుంచి బయటకు తోసివేసింది. అగ్నిప్రమాదం నుంచి పిల్లల్ని రక్షించుకునేందుకు ఆ తల్లికి మరో మార్గం చిక్కలేదు. 
 
అయితే ఆ అపార్ట్‌మెంట్ కింద ఉన్న కొందరు బ్లాంకెట్లతో ఆ పిల్లల్ని పట్టుకున్నారు. బిల్డింగ్‌లో మంటలు వ్యాపించడంతో.. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ తన పిల్లలను కిటికి నుంచి కిందకు జారవిడిచింది. 
 
ఫ్లాట్ ఎంట్రెన్స్ వద్దే అగ్ని ప్రమాదం జరగడంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. అగ్నిమాపక సిబ్బంది రాకముందే తన పిల్లల్ని సురక్షితంగా కిందకు జారవిడిచింది. పిల్లలు, తల్లి అందరూ సురక్షితంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments