బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. నలుగురు బిడ్డల్ని కిటికీ నుంచి బయటికి తోసివేసిన తల్లి..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:59 IST)
Turkey
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్థులో మంటలు వ్యాపించడంతో.. ఆ ఇంట్లో ఉన్న మహిళ తన నలుగురు పిల్లల్ని.. కిటికీ నుంచి బయటకు తోసివేసింది. అగ్నిప్రమాదం నుంచి పిల్లల్ని రక్షించుకునేందుకు ఆ తల్లికి మరో మార్గం చిక్కలేదు. 
 
అయితే ఆ అపార్ట్‌మెంట్ కింద ఉన్న కొందరు బ్లాంకెట్లతో ఆ పిల్లల్ని పట్టుకున్నారు. బిల్డింగ్‌లో మంటలు వ్యాపించడంతో.. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ తన పిల్లలను కిటికి నుంచి కిందకు జారవిడిచింది. 
 
ఫ్లాట్ ఎంట్రెన్స్ వద్దే అగ్ని ప్రమాదం జరగడంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. అగ్నిమాపక సిబ్బంది రాకముందే తన పిల్లల్ని సురక్షితంగా కిందకు జారవిడిచింది. పిల్లలు, తల్లి అందరూ సురక్షితంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments