Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్ వరల్డ్ 2021' ఫైనల్ పోటీలు వాయిదా: 'మిస్ ఇండియా' తెలంగాణ మానసకు కరోనా

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (17:56 IST)
ప్యూర్టోరికోలో జరగాల్సిన 'మిస్ వరల్డ్ 2021' ఫైనల్ పోటీలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ పోటీలకు కరోనా వైరస్ సెగ తగిలింది. దీంతో ఈ పోటీలను వాయిదా వేశారు. అదేసమయంలో ఈ ఫైనల్ పోటీలకు ఎంపికైన అందాల భామలను ఐసోలేషన్‌కు తరలించారు. అయితే, ఈ పోటీలను 90 రోజుల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 

 
ఈ ఫైనల్ పోటీలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు కరోనా వైరస్ కలకలం రేపింది. అందుకే ఈ పోటీలను వాయిదావేసినట్టు మిస్ వరల్డ్ నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ బారినపడుతున్న కంటెస్టంట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఈ పోటీలను వాయిదా వేయాల్సిన నిర్బంధ పరిస్థితి వచ్చిందని నిర్వాహకులు వెల్లడించారు. 

 
కాగా, ఈ పోటీలకు హాజరయ్యే వారిలో 16 మంది కంటెస్ట్ంట్స్, స్టాఫ్ మెంబర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరందరికీ నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ నిర్ధారణ అయింది. ఈ వైరస్ బారినపడిన వారిలో 'మిస్ ఇండియా 2020' మానస వారణాసి కూడా ఉన్నారు. ఈ పోటీల్లో భారత్ తరపున మానస పోటీపడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments