Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో దారుణం.. 40 మంది సజీవదహనం .. ఎలా?

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (09:57 IST)
మెక్సికో దేశంలో ఘోరం జరిగింది. ఓ బస్సుకు నిప్పంటుకోవడంతో ఏకంగా 40 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 48 మంది ప్రయాణిస్తుండగా బస్సును ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెక్సికో దేశంలోని టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం సభవించింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులోని 48 మంది ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లిద్దరూ ఆ మంటల్లో కాలిపోయారు. ఈ ఘటనలో ట్రక్కు ట్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments