Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో దారుణం.. 40 మంది సజీవదహనం .. ఎలా?

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (09:57 IST)
మెక్సికో దేశంలో ఘోరం జరిగింది. ఓ బస్సుకు నిప్పంటుకోవడంతో ఏకంగా 40 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 48 మంది ప్రయాణిస్తుండగా బస్సును ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెక్సికో దేశంలోని టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం సభవించింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులోని 48 మంది ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లిద్దరూ ఆ మంటల్లో కాలిపోయారు. ఈ ఘటనలో ట్రక్కు ట్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments