మేగి తుఫాను బీభత్సం - 25 మంది మృతి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (12:18 IST)
ఫిలిప్పీన్స్‌లో మేగి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ బీభత్సం దెబ్బకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపుగా 25 మంది చనిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ తుఫాను కారణంగా తూర్పు, దక్షిణ తీరాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మేగి తుఫాను ప్రభావం కారణంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లో ప్రతి యేడాది కనీసం 20 ఉష్ణ తుఫాన్లు వస్తుంటాయి. 
 
తూర్పు తీరంపై మేగి తుఫాను విరుచుకుపడటంతో సుమారు 13 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. భారీ వర్షాలు, గాలులు వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ వరదల కారణంగా అనేక గృహాలు నీట మునిగాయి. కొండ చరియలు విరిగిపడటం వల్ల అనేక గ్రామాల్లోకి బురదమట్టి వచ్చి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments