Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేగి తుఫాను బీభత్సం - 25 మంది మృతి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (12:18 IST)
ఫిలిప్పీన్స్‌లో మేగి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ బీభత్సం దెబ్బకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపుగా 25 మంది చనిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ తుఫాను కారణంగా తూర్పు, దక్షిణ తీరాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మేగి తుఫాను ప్రభావం కారణంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లో ప్రతి యేడాది కనీసం 20 ఉష్ణ తుఫాన్లు వస్తుంటాయి. 
 
తూర్పు తీరంపై మేగి తుఫాను విరుచుకుపడటంతో సుమారు 13 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. భారీ వర్షాలు, గాలులు వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ వరదల కారణంగా అనేక గృహాలు నీట మునిగాయి. కొండ చరియలు విరిగిపడటం వల్ల అనేక గ్రామాల్లోకి బురదమట్టి వచ్చి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments