Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి సమోసా తింటే రూ.71వేల రివార్డు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (21:53 IST)
Bahubali samosa
బాహుబలి సమోసా తింటే రూ.71,000 రివార్డు ప్రకటించగా.. ఇప్పటివరకు ఆ సమోసా ఎవరూ తినలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక హోటల్‌లో ఒక ప్రకటన కోసం 12 కిలోల బాహుబలి సమోసాను ప్రదర్శించారు. 30 నిమిషాల్లో ఈ సమోసా తిన్న వ్యక్తికి రూ.71 వేలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు రెస్టారెంట్ ప్రకటించింది.
 
ఈ పోటీలో ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదని, ఒక్కరు మాత్రమే 25 నిమిషాల్లో తొమ్మిది కిలోల వరకు తిని, అంతకు మించి తినలేక పోటీ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రకటనల కోసం రెస్టారెంట్ యాజమాన్యం ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తుండగా చాలామంది ఈ సమోసా తినేందుకు ముందుకు రావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు కాబట్టి ఇక నుంచి ఎవరైనా గెలుస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments