Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి సమోసా తింటే రూ.71వేల రివార్డు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (21:53 IST)
Bahubali samosa
బాహుబలి సమోసా తింటే రూ.71,000 రివార్డు ప్రకటించగా.. ఇప్పటివరకు ఆ సమోసా ఎవరూ తినలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక హోటల్‌లో ఒక ప్రకటన కోసం 12 కిలోల బాహుబలి సమోసాను ప్రదర్శించారు. 30 నిమిషాల్లో ఈ సమోసా తిన్న వ్యక్తికి రూ.71 వేలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు రెస్టారెంట్ ప్రకటించింది.
 
ఈ పోటీలో ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదని, ఒక్కరు మాత్రమే 25 నిమిషాల్లో తొమ్మిది కిలోల వరకు తిని, అంతకు మించి తినలేక పోటీ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రకటనల కోసం రెస్టారెంట్ యాజమాన్యం ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తుండగా చాలామంది ఈ సమోసా తినేందుకు ముందుకు రావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు కాబట్టి ఇక నుంచి ఎవరైనా గెలుస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments