Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. ?

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (18:14 IST)
శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. అయితే పెంపుడు శునకాన్ని పెంచిన ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పెంపుడు కుక్క పొరపాటున తుపాకీ పేల్చడంతో అతను దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల ఓ వ్యక్తి పికప్ ట్రక్ వెనక సీట్లో యజమానికి చెందిన గన్ వుంది. డ్రైవింగ్ సీట్ లో వ్యక్తి కూర్చుని వున్నాడు. ట్రక్కులో వెళ్తుండగా ఆ శునకం, రైఫిల్ పై కాలు వేయడంతో అది పేలి.. అందులోని బుల్లెట్ దూసుకెళ్లి ముందు సీట్లో వున్న యజమాని వెన్నుకు తగిలింది. ఈ ఘటనలో శునకం యజమాని అక్కడిక్కడే మృతి చెందాడని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments