Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా తేలిన మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (11:22 IST)
Malaysia Ex PM
మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. లక్షల డాలర్ల అవినీతి కేసులో.. ఆయనను దోషిగా తేల్చారు. మొత్తం ఏడు అభియోగాల్లో నజీబ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

మనీలాండరింగ్‌, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని నజీబ్ కోర్టుకు తెలిపారు. మలేషియా డెవలప్‌మెంట్ బెర్హాద్‌ (వన్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
మాజీ ప్రధాని నజీబ్ ఆ ఫండ్ నిధులను దుర్వినియోగం చేశారని కేసు నమోదైంది. ఆ ఫండ్ నుంచి సుమారు పది మిలియన్ల డాలర్ల అమౌంట్‌ను ప్రధాని ప్రైవేటు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

2009 నుంచి 2018 వరకు నజీబ్ మలేషియా ప్రధానిగా చేశారు. ఈ కేసులో మాజీ ప్రధాని నజీబ్‌కు 15 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments