Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా తేలిన మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (11:22 IST)
Malaysia Ex PM
మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. లక్షల డాలర్ల అవినీతి కేసులో.. ఆయనను దోషిగా తేల్చారు. మొత్తం ఏడు అభియోగాల్లో నజీబ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

మనీలాండరింగ్‌, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని నజీబ్ కోర్టుకు తెలిపారు. మలేషియా డెవలప్‌మెంట్ బెర్హాద్‌ (వన్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
మాజీ ప్రధాని నజీబ్ ఆ ఫండ్ నిధులను దుర్వినియోగం చేశారని కేసు నమోదైంది. ఆ ఫండ్ నుంచి సుమారు పది మిలియన్ల డాలర్ల అమౌంట్‌ను ప్రధాని ప్రైవేటు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

2009 నుంచి 2018 వరకు నజీబ్ మలేషియా ప్రధానిగా చేశారు. ఈ కేసులో మాజీ ప్రధాని నజీబ్‌కు 15 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments