Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో పాఠశాలపై రష్యా బాంబు దాడి - 60 మంది మృతి

Webdunia
ఆదివారం, 8 మే 2022 (19:59 IST)
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం సాగుతోంది. అమెరికా సమకూర్చిన ఆయుద్ధాలతో ఉక్రెయిన్ బలగాలు రష్యా సేనలకు ముప్పతిప్పలు పెడుతున్నారు. నల్ల సముద్రం ప్రాంతంలో స్నేక్ ఐలాండ్ వద్ద లంగరు వేసిన రష్యా యుద్ధనౌకను ఉక్రెయిన్ సేనలు క్షిపణితో పేల్చివేశాయి. 
 
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లో రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. బైలోహారివ్కా గ్రామంలో పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి జరిపింది. ఈ దాడిలో 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లుహాన్స్క్ గవర్నర్ సైర్హీ గైడాయ్ స్పందించారు.
 
రష్యా సైనికులు శనివారం మధ్యాహ్నం ఓ పాఠశాల భవనంపై బాంబును జారవిడిచాయని వెల్లడించారు. ఆ సమయంలో పాఠశాలలో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. బాంబు దాడితో స్కూలు నేలమట్టమైనట్టు తెలిపారు. కొన్ని గంటలపాటు శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రక్షించినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments