Webdunia - Bharat's app for daily news and videos

Install App

13న ఏపీ మంత్రివర్గం భేటీ - సీఎం జగన్ అధ్యక్షతన...

Webdunia
ఆదివారం, 8 మే 2022 (17:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమాచారం ఈ నెల 13వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ జరుగనుంది. ఇటీవల ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన విషయం తెల్సిందే. ఈ మంత్రివర్గం ఇప్పటివరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. మరో రెండేళ్ళలో ఎన్నికలు జరుగనున్నందున అప్పటివరకు ఇక మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గం సమావేశం ఈ నెల 13వ తేదీన జరుగనుంది.
 
ఈ సమావేశంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేబినెట్‌ భేటీలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments