Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనున్నానుగా అంటూ తుఫాను బాధిత ప్రాంతాల్లోకి వచ్చిన కిమ్ జోంగ్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:24 IST)
నేనెక్కడికి వెళ్తాను.. ఇదో వున్నానుగా.. అన్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్.. కెమెరా ముందుకు వచ్చారు. అప్పుడప్పుడు దక్షిణ కొరియా పాలనకు దూరమవుతూ.. ఒక్కోసారి జనాల కంటికి కనిపిస్తూ.. వచ్చే కిమ్ జోంగ్.. మళ్లీ కెమెరాకు చిక్కారు. 
 
కిమ్ కొన్ని రోజులు కనిపించలేదంటే చాలు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు షికారు చేస్తాయి. అంతేకాదు.. ఆయన ఉన్నాడా? చనిపోయాడా? అనే చర్చ సాగిస్తారు. ఏకంగా చనిపోయాడనే వార్తలు వస్తాయి. దానికి.. కిమ్ చెల్లి కీలక బాధ్యతలు తీసుకోవడమే కారణంగా చూపుతుంటారు. మొత్తానికి కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు మరోసారి చెక్‌ పడింది. 
 
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో కిమ్‌ ప్రత్యక్షమయ్యారు. ఐదు రోజుల క్రితం మే సాక్‌ సైక్లోన్‌ ఉత్తర కొరియా తీరాన్ని తాకింది. ఈ తుపాను వల్ల భారీ నష్టం జరిగింది. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కిమ్‌ పర్యటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని సిబ్బందిని ఆదేశించారు. మే సాక్‌ సైక్లోన్‌ వల్ల ఉత్తర కొరియాలో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయ్‌. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments